
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలో నిర్వహించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ లలిత్ సాగర్ గార్ల దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – లలిత్ సాగర్ గార్ల దంపతులను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు గారు, శ్రీను తదితరులు, అలాగే నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.