
తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:-
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో భాగంగా, క్లస్టర్ ఇంచార్జులు మరియు కో-క్లస్టర్ ఇంచార్జులకు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు శిక్షణ అందించారు.పార్టీ బలోపేతం, సమన్వయం, మరియు గ్రామ స్థాయిలో కార్యాచరణను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఈ సందర్భంగా వివరించారు.