
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం. :-
మార్కాపురం నూతన జిల్లా కేంద్రం ఆర్డీవో గా పెంచల ప్రభాకర్ రావు నియమితులయ్యారు.
ఈయన గుంటూరు జిల్లా నుండి ఇక్కడికి బదిలీపై రానున్నారు. ఇప్పటివరకు మార్కాపురం ఇంచార్జి సబ్ కలెక్టర్ గా పని చేసిన మాదాల శివరామిరెడ్డి తిరిగి శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డిసి) గా వెళ్లనున్నారు.
ఆర్టీవో గా నియమితులైన ప్రభాకర్ ఈ నెల 26 తేదీ బుధవారం ఆర్డీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.