
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
అగ్ని జ్వాలల్లో చిక్కుకున్న ప్రయాణికులను ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు.28 మందిని సురక్షితంగా రక్షించడం ఆయన సేవాభావానికి నిదర్శనం ఇలాంటి పోలీస్ అధికారులు సమాజానికి గర్వకారణం, మార్కాపురం నీకి గర్వకారణం . సీఐ సుబ్బారావు ప్రజా సమస్యలను తమ సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరిస్తారు.
అత్యవసర సమయంలో సిఐ సుబ్బారావు చూపిన చాకచక్యం పలువురు ప్రజలు అభినందించారు. ఆయన ఓర్పుకు, సహనానికి,
ధైర్యానికి సెల్యూట్ ఇలాంటి పోలీసులు ప్రతి ఒక్కరు సేవభావానికి నిదర్శనం కావాలని మార్కాపురం జిల్లా ప్రజలు కోరుతున్నారు…..