
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ మానుగుంట మహీదర్ రెడ్డి రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ ఆదర్శ దంపతుల కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి మీ గ్రామ రామాలయంలో ప్రజలందరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాముని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను