
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, దివి శివరాం, పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్, ఇంటూరి రాజేష్, కోటపాటి జనార్ధన్ తదితరులు హాజరయ్యారు.