
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా దర్శి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ .ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఎస్సీ సోదరులు ప్రేమ్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు యోగేశ్వరరావు, దర్శి మండల & టౌన్ టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పుల్లలచెరువు సత్యనారాయణ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.