
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి నియోజకవర్గంలోని దొనకొండ టౌన్, యర్రబాలెం మరియు ఎస్సీ కాలనీలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా, ఎస్సీ కాలనీలోని సోదర సోదరీమణులతో కలిసి చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొన్నారు.