
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
సెప్టెంబర్ 6న మార్కాపురం జిల్లాలో రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షులు అశోక్ అశోక్ బాబు మాట్లాడుతూ దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, పెరిగిన జనాభా అనుగుణంగా sc ల రిజర్వేషన్ 20% శాతం పెంచాలని ,దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలని, ప్రైవేట్ రంగాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు ,రిజర్వేషన్ అమలు చేయాలని మార్కాపురంలో పెద్ద ఎత్తున మార్కాపురం జిల్లా మాలలు జేఏసీ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని ,ఈ కార్యక్రమానికి మార్కాపురం జిల్లాలోని మాలలు, దళితులు అందరూ కదిలి రావాలని అశోబాబు పిలుపు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మాలల జేఏసీ జిల్లా అధ్యక్షులు మాలపోలు సంతకుమార్, మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గోపనపబోయిన సామ్యూల్, ప్రధాన కార్యదర్శి మంచా సాయి ,గౌరవ అధ్యక్షుడు జనుమాల నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గొట్టిముక్కల యోహాను, ట్రెజరర్ కొండ్రు పిచ్చయ్య వెంకట స్వామి జిల్లా నాయకులు సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాలల జె.ఎ.సి రాష్ట్ర లీగల్ అడ్వైజర్ బాల నారాయణ, మాలల జెఎసి రాష్ట్ర నాయకులు కేడం విశ్వనాథం, మెండెం లక్మయ్యా, తప్పేట్ల శ్రీను, పెరికె జయరావ్, యెలిసెల కోటేశ్వరరావు, అంబడిపూడి చిన్న రామాంజనేయులు, కూకట్లపల్లి అబ్బన్న, టీచర్ మోజేష్, దార్ల సురేష్, దార్ల అశోక్, యమ.శంకర్, శ్రీధర్ల రమేష్ బాబు, గుల్ల విజయ్, సిరిపల్లె వరప్రసాద్, గౌరవ సలహాదారుడు ,పరదేశి రాజశేఖర్, కల్వకురి శాంతరాజు, కొటికల బాలబాదుర్ల, జనుమాల సుభాష్, కోలనిడి బాలు తదితర మాల సంఘాల నాయకులు తదితర మాలల జె.ఎ.సి నాయకులు పాల్గొనారు.