
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరుమండలం,టంగుటూరు గ్రామ మెయిన్ సెంటర్ నందు తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్ గారు, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు గారు, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు గారు, టంగుటూరు PACS అధ్యక్షులు మక్కెన హరిబాబు గారు, టంగుటూరు మండల ఎం. పి. డి. ఓ వాలి దేవసేన గారు,టంగుటూరు MRO ఆంజనేయులు గారు ,DT శ్రీనాథ్ గారు, టంగుటూరు S.i ఫానిబూషన్ గారు, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ భాష గారు,మరియు స్కూలు పిల్లలు ,టీచర్స్ పాల్గొనడం జరిగింది