
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి మార్కెట్ యార్డ్ కార్యాలయంలో 20 మంది విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాలను దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్ గారు, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్ & బూత్ ఇన్చార్జిలు, వార్డు అధ్యక్షులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. ప్రతి ఒక్కరికీ అండగా మన గొట్టిపాటి లక్ష్మీ .