
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కొండపి మండల నాయకులు శ్రీ షేక్ సుల్తాన్ భాషా ఆహ్వానించగా ఒంగోలు షాదిఖానాలో వేడుకగా జరుపుతున్న వారి అబ్బాయి… శ్రీ షేక్ గౌస్ బాషా గారి వివాహ నిశ్చితార్థ వేడుకలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC ) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య గారు.