
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం, ఉళ్ళపాలెం గ్రామం నందు… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పురణి శ్రీనివాసులు రెడ్డి గారి తల్లి గారైన… పురణి కాంతమ్మ గారు నిన్న తేది. 10/09/2026, గురువారం స్వర్గస్తులైన విషయం స్థానిక నాయకులు ద్వారా తెలియగా శుక్రవారం వారి పార్థివ దేహాన్ని సందర్శించి… పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి పరామర్శించిన… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య. స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు కాంతమ్మ గారి మృతికి సంతాపం తెలియజేశారు.