google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పాలిసెట్ ఫలితాల్లో సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ కు చెందిన షేక్ సమియా 120 మార్కులకు గాను 119 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600 గాను 597 మార్కులతో జిల్లా స్థాయిలో స్థానం సాధించిందని తెలియజేస్తూ సమియాకు శుభాకాంక్షలు తెలియజేశారు.