google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు రిటైర్డ్ టీచర్ షేక్ ఖాదర్ భాషా మనమరాలు షేక్ సిధిఖ అంజుమ్ ఇంటర్మీడియట్ సెకండియర్ బైపీసీ లో 930 మార్కులు సాధించడం వల్ల ఎర్రగొండపాలెం పరిశీలకులు, వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు సిద్దిఖను ఘనంగా సన్మానించారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.