
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద మాజీ మంత్రివర్యులు కీ.శే. శ్రీ గొట్టిపాటి హనుమంతరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ .అనంతరం టిడిపి నాయకులు లక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంతమాగులూరు మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ వాసు రెడ్డి, నాయకులు గురువు యాదవ్, వసంత వేణుబాబు, ఏడుకొండలు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.