
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం లోని రమేష్ అనే ఒక ఉద్యగి తన కూతురి పుట్టినరోజు సందర్బంగా తన కుటుంబం తో కలిసి సంజీవిని అనాధ వృద్యాశ్రయం పుట్టినరోజు జరుపుకున్నారు అనంతరం సరుకులు పంపిణి చేసారు ప్రతి ఒక్కరు ఇలాంటి సంప్రదాయం తో పిల్లలను పెంచుతు ఎదుటి వారికీ సహాయం చేసే విధంగా ఉండాలని పట్టణ ప్రజలు కోరారు