
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామంలో నిరుపేద మహిళకు యువ ప్రగతి పథం సభ్యులు సహకారంతో వాడుకకు ఉపయోగించే సబ్బులు
పండ్లు మజ్జిగ పాకెట్స్ బ్రెడ్స్ బిస్కెట్స్ వాడుకకు ఉపయోగించే వాటర్ క్యాన్ తది తర వస్తువులు పంపిణీ చేయటం జరిగినది
ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రభుత్వ ఉపాధ్యాయులు పగిడి వేణుగోపాల్ మాట్లాడుతూ సేవే పరమావధిగా సభ్యుల సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం మాకు చాలా సంతోషం ఆనందం కలుగుతున్నది భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు..
ఈ కార్యక్రమంలో సభ్యులు రత్న0 సిద్దయ్య శోభారాణి శ్రీనివాసులు పిరయ్య పాల్గొన్నారు