google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన మందా జాన్సన్ భార్య మందా మార్తమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో గిద్దలూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి కుందూరు నాగార్జున రెడ్డి ఆమెను స్వయంగా పరామర్శించారు.
ఈ సందర్భంగా మార్తమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాగార్జున రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో 4వ వార్డు మాజీ కౌన్సిలర్ వినుకొండ మరియమ్మ, బొప్పూరి మత్తయ్య, మానం బాలరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, హనుమారెడ్డి, దిలీప్ రెడ్డి తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.