Month: October 2025

వాగు ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసుల సహాయంతో రక్షణ

తొలి శుభోదయం ప్రకాశం :- తుఫాను నేపథ్యంలో, తేదీ 28.10.2025 రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో నూతలపాటి కోటయ్య (తండ్రి: ఏయాతి, వయసు: 25 సంవత్సరాలు), పచ్చవ గ్రామం, జరుగుమల్లి మండలం వాసి, కందుకూరు నుండి పచ్చవ గ్రామానికి వెళ్తుండగా,…

పొగాకు నారుమడుల దగ్గర వరదలో చిక్కుకున్న 121 మంది కూలీలను సురక్షితంగా రక్షించిన పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు

తొలి శుభోదయం ప్రకాశం :- కొండేపి మండలంలోని చోడవరం, వెన్నూరు, చిన్న వెంకన్నపాలెం, ముప్పవరం గ్రామాల రైతులు అలాగే టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామానికి చెందిన రైతులు చోడవరం గ్రామం సమీపంలోని మూసి వాగు వద్ద పొగాకు నారుమడులు వేసుకున్నారు. వీటికి…

పాకల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- తుఫాన్ ప్రభావంతో పాకల గ్రామంలోని పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న ప్రజలకు వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండలం పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కేశవరపు కృష్ణారెడ్డి, రావూరు ప్రభావతి, భాస్కర్ రెడ్డి, మహేష్,…

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని తుఫాన్ బిల్డింగ్ మరియు టిపి నగర్ అప్పాపురం సంగం ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం సోమరాజుపల్లి…

తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను సందర్శించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

తొలి శుభోదయం:- మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పర్యటించి ప్రజల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు భోజనం, మెడిసిన్, మంచినీరు, పాలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో…

ముంపు బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. నివాసితులకు అన్నివేళలా అండగా నిలవాలిపునరావాస కేంద్రాల్లోని ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తి విధుల్లో అలసత్వం వహించిన ఎలక్ట్రికల్ ఏఈ సస్పెండ్.జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

జియ్యమ్మవలస/పార్వతీపురం, / అక్టోబర్ 29 : బలిజిపేట మండలం వంతరాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం సాయంత్రం సందర్శించారు. వరద ముంపు ప్రాంతమైన వంతరాం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులకు తమ వంతు…

మొంథా తుఫాన్ ప్రభావంతో పొంగిపోర్లుతున్న వాగులు, సప్టాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం:- మొంథా తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను కాపాడేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, సప్టాలు,…

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పునరుద్ధరించడం…

పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించిన ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ .

తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.అజయ్ కుమార్ మంగళవారం పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని రికార్డులు, UI ఫైల్స్, CD ఫైల్స్‌ను శ్రద్ధగా పరిశీలించి, నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.అనంతరం సబ్…

మొంథా తుఫాను సహాయక చర్యలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పర్యటించిన టీడీపీ నాయకులు

తొలి శుభోదయం:- మొంథా తుఫాను నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఉలవపాడు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాలలో పర్యటించి…