పేస్ కాలేజీ యొక్క బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన టంగుటూరు ఎస్సై వి నాగమల్లేశ్వరరావు
తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా యస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి శ్రీ రాయపాటి సాంబశివరావు మరియు సింగరాయకొండ సిఐ సిహెచ్.హజరత్తయ్య పర్యవేక్షణలో టంగుటూరు ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు శనివారం పేస్ కాలేజీని సందర్శించి అక్కడ బస్సు డ్రైవర్లతో…