Month: November 2025

ఎమ్మెల్యే ముత్తుములను సన్మానించిన టీడీపీ నాయకులు

తొలి శుభోదయం :- మార్కాపురం జిల్లా ప్రకటనతో గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక…

కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

తొలి శుభోదయం :- ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు, గిద్దలూరు నియోజకవర్గం ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు,భరోసాలుఅందించారు రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో 5 ప్రధాన విధానాలపై రైతులు ముందుకు…

గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల తొలి శుభోదయం:- గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరుశాసనసభ్యులుముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన…

పంట నష్టపోయిన రైతుకు రూ. 20 వేలు ఆర్ధిక సహాయం అందించిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం :- గిద్దలూరు మండలం, వెల్లుపల్లె గ్రామానికి చెందిన కొర్ర రామయ్య అనేరైతుతానుసాగుచేసుకుంటున్న పంట పొలంలో ఎనిమిది నెలల క్రితం బొప్పాయి పంట వేసి ఉన్నాడు. అయితే బొప్పాయి పంటకు తెగులు వచ్చి పంట మొత్తం నష్టపోగా, తాను సాగు…

పోలీసులపై కత్తులతో దాడి.. కాల్పులు జరిపిన పోలీసులు

తొలి శుభోదయం నెల్లూరు:- నెల్లూరు జిల్లాలో నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కోవూరు పట్టణంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది.కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి…

మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ లో కందుకూరు నారాయణ ఇ టెక్నో విద్యార్థుల ప్రతిభ

తొలి శుభోదయం కందుకూరు:- పట్టణంలోని నారాయణ స్కూలు కందుకూరు ఈ టెక్నో ప్రైమరీ విద్యార్థులు ఒంగోలులో జరిగిన మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్లో అత్యంత ప్రతిభను కనపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా నారాయణ పాఠశాల ఏజీఎం పెద్దిరెడ్డి ఆర్…

రోడ్డు ప్రమాదం: ఒక మహిళ మృతి, ఎనిమిదికి గాయాలు

తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం కే.రాజుపాలెం సమీపంలోని శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మందికి స్వల్ప…

‘దిత్వా’ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తొలి శుభోదయం ప్రకాశం:- ‘దిత్వా’ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల…

కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చడంపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఘన సన్మానం

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావుని శనివారం వేరువేరుగా కలిసి ఘనంగా సత్కరించారు. నెల్లూరు జిల్లాలో చేర్చబడ్డ కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని…

ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు విద్యార్థులకు స్ఫూర్తి మండల విద్యాశాఖధికారి కత్తి శ్రీనివాసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్,త్రో బాల్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ కత్తి శ్రీనివాసులు హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా…