కందుకూరులో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు 26,73,558 రూపాయల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగింది… ఆరోగ్యం బాగోలేని నిరుపేద ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా చూడాలని చంద్రబాబు నాయుడు…