ములగుంటపాడు గ్రామ భూ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి టీడీపీ నాయకుల కృతజ్ఞతలు
తొలి శుభోదయం సింగరాయకొండ :- రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి వారిని తూర్పు నాయుడు పాలెంలోని క్యాంపు కార్యాలయంలో ములగుంటపాడు గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామంలోని సర్వే నంబర్…