మొగిలిచర్ల గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన MLA నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామ సచివాలయాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది డ్యూటీలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చిన అర్జీలు, వాటి వివరాలను పరిశీలించారు. సచివాలయ…