ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1000 నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం సింగరాయకొండ:- మంత్రి డా.శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు ఆధ్వర్యంలో పకీర్ పాలెంకు చెందిన ఢిల్లు సహకారంతో సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు…