కబడ్డీ పోటీల్లో విజేతలకు బహుమతుల అందించిన ఇంటూరి సందీప్
తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడులోని బృందావనం లేఔట్ లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు బుధవారం జరిగాయి. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తనయుడు సందీప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను తిలకించారు. పోటీల్లో మొత్తం 32 టీమ్…