కందుకూరు ఏరియా వైద్యశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు ఏరియా వైద్యశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఇంద్రాణి జాతీయ జెండానుఆవిష్కరించారు . అనంతరం జాతీయ గీతం ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధులకు…