Month: January 2026

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై కఠిన చర్యలు — ప్రకాశం పోలీసులు E-Challan జారీ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, ట్రాఫిక్ పోలీస్ విభాగం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై E-Challan‌లు జారీ చేయడంతో…

వలేటివారిపాలెం మండలం, పోకూరు గ్రామంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం

తొలి శుభోదయం కందుకూరు:- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సామాజిక బాధ్యత. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధులను శుభ్రం…

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బాలికల హాస్టల్ పరిశీలన

తొలి శుభోదయం కందుకూరు:- వ్యక్తిగత శుభ్రతతో పాటు, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ ను శనివారం ఆయన…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు కు ప్రతిష్టాత్మకమైన జాతీయ పర్యావరణ పురస్కారం

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు కు ప్రతిష్టాత్మకమైన ‘ ఛాంపియన్ పెర్ఫార్మెన్స్ అవార్డ్-ఇన్స్టిట్యూషనల్ ఎకో ఇంపాక్ట్ అవార్డు 2025 లభించడం ఎంతో ఆనందదాయకమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ తెలియజేశారు.ముంబై…

RTC బస్టాండ్ లో కొత్తగా 12 సీసీ కెమెరాలు ఏర్పాటు MLA ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం

తొలి శుభోదయం కందుకూరు:- దాత పివిఆర్ ను అభినందించిన ఎమ్మెల్యే కందుకూరు ఆర్టీసీ బస్టాండ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఉదయం ప్రారంభించారు. పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు 90…

ఉన్నం లక్ష్మీ నరసింహం భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నం లక్ష్మీనరసింహం అనారోగ్యంతో మృతి చెందారు..కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పోకూరులోని వారి స్వగృహంలో లక్ష్మీనరసింహం భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుమారులు వీరాస్వామి, శరత్…

కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి మరో రూ.50 వేల విరాళం ప్రకటించిన పిడికిటి వెంకటేశ్వర్లు

తొలి శుభోదయం కందుకూరు:- రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా, కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆధ్వర్యంలో శనివారం కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో వైద్య పరికరాల బహుకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో…

చీమకుర్తి వెంకటేశ్వర్లు గారి తృతీయ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సేవలందించిన మాజీ మండల అధ్యక్షుడు చీమకుర్తి వెంకటేశ్వర్లు తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని సింగరాయకొండలోని రైల్వే రోడ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని టిడిపి నేత చీమకుర్తి…

సింగరాయకొండలో కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

కూటమి 18 నెలల పాలనలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తొలి శుభోదయం సింగరాయకొండ:- కూటమి 18 నెలల పాలనలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా…

సబ్ కోర్టు ఎపీపిగా వలేటి శ్రీధర్ నాయుడు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు సబ్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసికూటర్ (ఏ పి పి) గా వలేటి శ్రీధర్ నాయుడు ను నియమిస్తు ప్రభుత్వంవారు ఉత్తర్వులు జారీచేసింది. వలేటివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీధర్ నాయుడు పదవ తరగతి వరకు వలేటివారిపాలెం…