రాష్ట్ర శాసన సభలో జర్నలిస్ట్ పింఛన్ పథకాన్ని ప్రస్తావించిన పూతల పట్టు ఎం ఎల్ ఎ కి అభినందనలు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పొరుగు రాష్ట్రాల తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో జర్నలిస్ట్ కుటుంబ సంక్షేమం కోసం పింఛను ప్రవేశపెట్టాలని రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేయ్యాలని పూర్వ జర్నలిస్ట్ చిత్తూరుజిల్లా పూతల పట్టు శాసన సభ్యుడు కలికిరి…