చర్మ వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్ పి. ప్రసాద్ రావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు రూరల్, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల చర్మ వ్యాధుల డాక్టర్ పి. ప్రసాద్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామర, సోయాసిస్, బోల్లి, పేను కొరుకుడు,…