కౌషిత్ మృతి పై ప్రత్యేక విచారణ చేపట్టాలి
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లోఆరవ తరగతి చదువుతున్న కనిగిరికి చెందిన సయ్యద్ అలీ కుమారుడు కౌషిత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయి ప్రత్యేక విచారణ జరపాలని ప్రజా సంఘాల…