సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈరోజు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో బుధవారం ఏఐటియుసి, సిఐటియు నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలన…