టంగుటూరు మండలం శివపురం ఈశ్వర్ చల్లాకు జాతీయ సాహిత్య అవార్డు – ప్రసాద్ ల్యాబ్స్లో బాబు మోహన్ చేతుల మీదుగా ఘన సన్మానం
తొలి శుభోదయం టంగుటూరు :- టంగుటూరు మండలానికి చెందిన ప్రముఖ రచయిత శివపురం ఈశ్వర్ చల్లా సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ లిటరేచర్ అవార్డు – బెస్ట్ రైటర్ అవార్డును శనివారం అందుకున్నారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ…