పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం – ఆంధ్రుల చారిత్రక విజయం.
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- కొడవలూరులో టిడిపి నాయకుల భారీ ర్యాలీ.వేమిరెడ్డి దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో ప్రతిధ్వనించిన కొడవలూరు-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ నేతలకు కృతజ్ఞతలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో…