Month: April 2026

దేశం మెచ్చిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రావు…అట్టహాసంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు..

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- 1946లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైనప్పటికీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు.భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రి మరియు భారత రాజ్యాంగ పరిషత్ లో సభ్యుడు…

“రాత్రంతా పోలీసుల కళ్లజోడు.. నేరాలకు తలుపులు మూసివేత! ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో కట్టుదిట్టమైన ‘నైట్ బీట్’ భద్రతా వ్యవస్థ”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో విస్తృత స్థాయిలో ‘నైట్ బీట్’ పహారాను అమలు చేస్తోంది. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో,…

బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళి

తొలి శుభోదయం న్యూస్ :- భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం…

IIT ఢిల్లీలో సింగరాయకొండ విద్యార్థుల సత్తా… ఫైనల్‌కు రెండు ప్రాజెక్టులు ఎంపిక

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో నిన్న నిర్వహించిన AI & Robotics Innovation Competitionsలో దేశవ్యాప్తంగా సుమారు 300 ప్రాజెక్టులు పాల్గొన్నాయి. ఇందులో ఈరోజు జరగబోయే ఫైనల్ రౌండ్‌కు కేవలం…

పారదర్శకత పాలన రెవెన్యూ పై ప్రత్యేక దృష్టి. ప్రజా పాలన దిశగా సేవలు అందించాలి.గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రాజేష్ ఆదేశం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రభుత్వ ప్రాధాన్యత లో గ్రామ పంచాయతీ లో ప్రజాపాలన దిశగా పారదర్శకత రెవెన్యూ సంస్కరణలు, రెవెన్యూ రికావరి ల పై ప్రత్యేక దృష్టి పెట్టి సేవలు అందించాలని సింగరాయకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎన్…

జాతీయ స్థాయిలో వెలుగుతున్న కనిగిరి ముద్దుబిడ్డ సాయి మనోజ్‌కు ఘన సన్మానం

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి పట్టణానికి చెందిన యువకుడు సంగరాజు సాయి మనోజ్ జాతీయ బ్రాహ్మణ యువజన కార్యదర్శిగా నియమితులవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కీలక బాధ్యతలు చేపట్టిన మనోజ్‌ను శ్రీశైలం దేవస్థాన పాలకమండలి సభ్యులు, జాతీయ…

కలెక్టర్ విజయ సునీత ,ని కలిసిన నందం..అఖిల భారత మాల సంఘాల మార్కాపురం జిల్లా అధ్యక్షులు…

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లాకు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన విజయ సునీత (ఐఏఎస్) ను అఖిల భారత మాల సంఘాల జేఏసీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు నందం శేఖర్ శనివారం న ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకం గా…

దేశానికే తలమానికంగా అమరావతి నిర్మాణం రాజధానికి పార్లమెంట్ ఆమోదం – ఇది ప్రజావిజయం

హర్షం తెలుపుతూ… నేతలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించిన ఎమ్మెల్యే ఇంటూరి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రజారాజధాని అమరావతికి పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం తెలిపి, చట్టబద్ధత కల్పించడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు.…

మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది కడలూరు బోట్ల అక్రమ చొరబాటును అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు

ఇతర రాష్ట్రాల బోట్లు అక్రమంగా మన జలాల్లోకి ప్రవేశించకుండా తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు, డ్రోన్లతో నిరంతరం నిఘా సీఎం చంద్రబాబు నాయుడు కడలిపుత్రులకు ఏ కష్టం రానివ్వరు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం…

“తల రాతను మార్చేది హెల్మెట్ మాత్రమే: రోడ్డు భద్రతపై ప్రకాశం & మార్కాపురం పోలీసుల స్పెషల్ డ్రైవ్!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర…