Month: April 2026

లాడ్జి పై దాడి జూదారుల అరెస్ట్ నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జూదం బెట్టింగ్ లు మోసాలకు పాల్పడిన బహిరంగ ప్రదేశాలలో మత్తు పానీయాలు, పదార్థాలు సేవించి శాంతి భద్రతల కు ప్రజలకు భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు అని హెచ్చరించినా సింగరాయకొండ ప్రాంతం లో ఆగడం లేదు.…

నేటి నుండి గ్రామ ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారుల పాలన.జిల్లా కలెక్టర్ రాజ బాబు ఆదేశాలు జారీ.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్రం లో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలనకు ప్రత్యేక అధికారుల ను నియమించారు. దానిలో భాగంగా సింగరాయకొండ మండలం…

ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తిని కాపాడిన టంగుటూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- కందుకూరు కు చెందిన గుంటూరు మాధవరావు, అను వ్యక్తి తొట్టెంపూడి రవీంద్ర అను అతనికి కొంత డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు, సదరు డబ్బులు ఇవ్వమని తొట్టెంపూడి రవీంద్రను అడుగుతున్న అతను సరిగ్గా స్పందించడం లేదని, తన…

కోదండ రామస్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు…

అమరావతికిచట్టబద్ధతపై ఉలవపాడుమండల ప్రజలు హర్షం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- స్టేట్ బ్యాంకు వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సవ ర్యాలీ మారుమోగిన జై అమరావతి నినాదం రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉలవపాడు మండల…

గిద్దలూరులో టీడీపీ విజయోత్సవ ర్యాలీ – ‘జై అమరావతి’ నినాదాలతో మార్మోగిన పట్టణం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ యువనాయకుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ…

రాష్ట్ర చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం ఆంధ్రుల రాజధాని ఇక ఎన్నటికీ అమరావతే అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం

అమరావతి మహిళలపై అక్రమ కేసులు మోపి హింసించిన పాపం జగన్ కి ఊరికే పోదు ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పినా అమరావతిపై వైసీపీ విషం చిమ్మడం మానలేదు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దతతో కొండపిలో…

అక్రమంగా నిలువ ఉంచిన కమర్షియల్ సిలిండర్లు సీజ్ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆదేశానుసారం ఒంగోలు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్మెంట్ సీఐ రాఘవరావుకి రాబడిన సమాచారం మేరకు ఎస్ ఐ నాగేశ్వరావు మరియు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ భాస్కర్ సిబ్బంది కలిసి…

అమరావతికి చట్టబద్ధతపై కందుకూరు ప్రజల హర్షం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సవ ర్యాలీ

మారుమోగిన జై అమరావతి నినాదం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ… కందుకూరు పట్టణంలో గురువారం సాయంత్రం పెద్ద ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనలతో….…

క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి పాపుల రక్షకుడు, శాంతి ప్రదాత, ప్రభువైన యేసుక్రీస్తు పాపుల కొరకై సిలువ మరణం పొందిన శుక్రవారంను…