కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మరియు మంత్రి స్వామి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘం నాయకులు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7,358 కోట్ల మరియు గతంలో 11వేల కోట్లు బకాయిలు చెల్లించడం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం…