ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపాదిత రక్షణ ప్రాజెక్టుల సత్వర అభివృద్ధికి, వ్యవస్థ బలోపేతానికి చొరవ చూపండి
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరిన ఎంపీలు లావు, మాగుంట తొలి శుభోదయం ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చొరవ చూపి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్…