Author: JALAIAH

నేరాల నిరోధానికి — జిల్లా అంతటా కఠిన వాహన తనిఖీలు కొనసాగిస్తున్న పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలు, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు నిరంతరం…

డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ – గంజాయి రవాణా మరియు విక్రయం పై డోన్ పోలీసుల ఉక్కుపాదం

తొలి శుభోదయం:- నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా & విక్రయం పై ప్రత్యేక దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు…

శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

తొలి శుభోదయం:- ‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకరు కృతజ్ఞతలు చెబుతూ…

4 తేదీన విద్యాసంస్థల బంద్ ఎస్ఎఫ్ఐ

తొలి శుభోదయం ప్రకాశం:- విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాలుగో తారీఖు నిర్వహించనున్న బందుకు సహకరించాలని ముందస్తుగా సింగరాయకొండ మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్కు బందు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది….. నాలుగో తారీఖు సింగరాయకొండ…

ఒంగోలు మాజీ ఎంపీ, ప్రజానాయకుడు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా పివిఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులో తాగునీటి ఎద్దడి సమయంలో స్వంత నిధులతో ట్యాంకర్లు పంపించి ప్రజలకు నీరు అందించిన సుబ్బరామిరెడ్డి గారి సేవలను ఎమ్మెల్యే స్మరించారు.సింగరాయకొండ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించిన దార్శనికుడు అని గుర్తుచేశారు.వారి ఆశయాలను…

ఒంగోలు RTC & అద్దంకి బస్టాండ్ ప్రాంతాల్లో రోడ్డు అడ్డంకులు కలిగించిన ఆటో డ్రైవర్లకు జరిమానాలు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు, ఒంగోలు RTC బస్టాండ్ మరియు అద్దంకి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న ఆటో డ్రైవర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతి లేని విధంగా రోడ్డును ఆక్రమించడం, ప్రయాణికులకు…

రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తున్నాం.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం శివపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

సామాజిక ఫించన్ల రూపంలో 17 నెలల్లో పేదలకు రూ. 50,773 కోట్లు ఇది దేశంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్…

మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి సుబ్బరామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పి ఈ ప్రాంత పేదలకు విద్యను చేరువ చేశారు

తన చివరి శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజహితం కోసం మాగుంట పాటుపడ్డారు ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబానిది చెరగని ముద్ర మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం ప్రకాశం:- మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి…

టంగుటూరు మండలం వల్లూరులో వల్లూరమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా. స్వామి

భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి వల్లూరమ్మ ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్దికి కృషి చేయాలి వల్లూరమ్మ తల్లి కరుణ, ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి తొలి శుభోదయం ప్రకాశం:- భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి…

కొండపి పోలీస్ స్టేషన్‌లో సీడీ ఫైళ్లు, రికార్డుల పరిశీలించిన సిఐ సోమశేఖర్ .

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ అధికారులు స్టేషన్‌లోని సీడీ ఫైళ్లు, కేసు రిజిస్టర్లు, రికార్డులు తదితరాలను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సిఐ సోమశేఖర్ రికార్డుల నిర్వహణ, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వ్యవహారాలపై…