ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు
తొలి శుభోదయం:- లింగసముద్రం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్టు నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును పరిశీలిస్తూ నీటిమట్టాన్ని చూస్తూ ఉండాలని సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు అన్నారు. శనివారం ఆయన…