పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం కందుకూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణవి చిన్నపిల్లల, కంటి వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న…