పారదర్శకత పాలన రెవెన్యూ పై ప్రత్యేక దృష్టి. ప్రజా పాలన దిశగా సేవలు అందించాలి.గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రాజేష్ ఆదేశం.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రభుత్వ ప్రాధాన్యత లో గ్రామ పంచాయతీ లో ప్రజాపాలన దిశగా పారదర్శకత రెవెన్యూ సంస్కరణలు, రెవెన్యూ రికావరి ల పై ప్రత్యేక దృష్టి పెట్టి సేవలు అందించాలని సింగరాయకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎన్…