Author: JALAIAH

పల్లెల్లోనే సమస్యల పరిష్కారం – ప్రజల మధ్యలోనే పాలనపల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధి దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె నిద్ర” కార్యక్రమం భాగంగా పోతవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్…

దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.ప్రయాణికులు, ప్రజలు…

తెట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేయడం చేశారు. ఈ తనిఖీలో పాఠశాల నిర్వహణలో జరుగుతున్న తీవ్రమైన నిర్లక్ష్యం నా దృష్టికి వచ్చింది..ముఖ్యంగా హాజరు రిజిస్టర్‌కు, తరగతి గదిలో…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- శుక్రవారం దర్శి లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) మరియు LOC ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు.CMRF…

ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కొమరోలు పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి 4 రోడ్ల కూడలి వద్ద చలివేంద్రాన్ని ఎస్ఐ నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీ హర్షవర్ధన్…

మోచర్ల సచివాలయాన్ని తనిఖీ చేసిన MLA ఇంటూరి 11 మందికి గాను డ్యూటీలో ఉన్నది ఒక్కరే

సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలం మోచర్ల గ్రామసచివాలయంలో 11 మంది సిబ్బంది పనిచేస్తుండగా… శుక్రవారం ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మిగతా పదిమంది ఉదయాన్నే రిజిస్టర్ లో సంతకాలు చేసి…

ప్రభుత్వ పాఠశాలల క్యాంపెయిన్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ప్రవేశాల కోసం సోమరాజుపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన…

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచండి- మండల విద్యాశాఖ అధికారి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ప్రవేశాల కోసం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని పెద్ద గొల్లపాలెంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి, పాత…

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

సోషల్ మీడియాలో తెలిసిన వ్యక్తుల నుండి డబ్బులు “అత్యవసరం” అంటూ డబ్బులు అడిగితే వెంటనే స్పందించకండి—ముందుగా ఫోన్ చేసి నిర్ధారించుకోండి. సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ల ప్రొఫైల్‌ను లాక్ చేసి ఉంచడం మరింత భద్రతకు మంచిది: జిల్లా ఎస్పీ. తొలి శుభోదయం న్యూస్…

మతం మారినంత మాత్రాన కుల వివక్షత పోవటం లేదు షెడ్యూల్ కులాల,తెగల క్రైస్తవులను ఎస్సీలు గానే గుర్తించాలి.

సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన పార్టీలు,సంఘాలు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- షెడ్యూల్ కులాలు (SC) క్రైస్తవ మతంలోనికి మారితే కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రాజ్యాంగ సమీక్ష కమిటీ పున: పరిశీలన చేసి దళిత…