పల్లెల్లోనే సమస్యల పరిష్కారం – ప్రజల మధ్యలోనే పాలనపల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధి దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె నిద్ర” కార్యక్రమం భాగంగా పోతవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్…