ఇంటింటా అంబేడ్కర్ బుక్ లెట్లను ఆవిష్కరించిన సాంఘిక శాఖ మంత్రి
తొలి శుభోదయం రాజోలు:- దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా అంబేడ్కర్ బుక్ లెట్లను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం దళిత చైతన్య వేదిక…