Author: Prasanna

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ రాజబాబు సూచనలు

తొలి శుభోదయం సింగరాయకొండ:-తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు.బుధవారం ఆయన సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం, పాకల, దేవళం, బేసిన్ పల్లెపాలెం ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.…

జరుగుమల్లి పోలీసులు పేకాట శిబిరంపై దాడి – 16 మంది అరెస్ట్‌, రూ.61,000/- స్వాధీనం

జరుగుమల్లి తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీసులు అక్రమ పేకాట శిబిరాలపై దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.61,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తూమాడు గ్రామంలో పేకాట శిబిరం…

త్వరలో ప్రారంభమయ్యే పోలీస్ ట్రైనింగ్ తరగతుల ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ

తొలి శుభోదయం ప్రకాశం :- 208 మంది పోలీసు కానిస్టేబుల్ లకు శిక్షణ తరగతుల నేపథ్యంలో, ఒంగోలు కొత్త మామడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , ఇతర పోలీసు అధికారులతో…

పాకల బీచ్ అభివృద్ధిపై మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష

సింగరాయకొండ, తొలి శుభోదయం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు పాకల బీచ్ మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. బీచ్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల కల్పన…

కాలుష్య రహిత సింగరాయకొండ కోసం ప్రజలు సహకరించాలి – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

సింగరాయకొండ, తొలి శుభోదయం: గ్రామాల్లో స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ వాతావరణం, సంపూర్ణ పారిశుధ్యం సాధించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో…

డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా…

డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు

తొలి శుభోదయం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ…

పల్లెనిద్రల ద్వారా గ్రామాల్లోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి — ప్రజల అండగా నిలుస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు, “పల్లెనిద్ర” కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.గ్రామాల్లో ప్రజల భద్రత, చట్టసంవ్యవస్థ, మద్యం/గంజాయి రవాణా, గృహ హింస, సైబర్ నేరాలు, యువతలో…