Author: Prasanna

ఎట్టకేలకు మూలగుంటపాడు భూముల రిజిస్ట్రేషన్ కి ఉత్తర్వులు

తొలి శుభోదయం సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీలో గత డిసెంబర్ నుండి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపి వేయడం జరిగింది . భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతోమూలగుంటపాడు గ్రామానికి చెందిన నరాల సుధాకర్ ఆధ్వర్యంలో మూలగుంటపాడు గ్రామానికి…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లోకి చేరిన వర్షపు నీరు

తొలి శుభోదయం :సింగరాయకొండ ఇల్లు కుటుంబం గురించి పట్టదు ప్రభుత్వ ఆదేశాలు అధికారుల మార్గదర్శనం ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణ ప్రకృతి వైపరీత్యాలలో ప్రజా రక్షణ ప్రాణ ఆస్తి పరిరక్షణే దేశంగా పనిచేసే రక్షక భట నిలయానికి రక్షణ లేకుండా పోయింది.…

మొంథా తుపానుపై ముందస్తు చర్యలు, భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్

గారు తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ఎస్పీ గారు ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ గారు మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా…

పాకల లో ఘనంగా కోటి సంతకాల సేకరణ

తొలి శుభోదయం సింగరాయకొండ:- కొండేపి నియోజకవర్గ సింగరాయకొండ మండలంలోని పాకల పంచాయితీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుగుణంగా కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెం మరియు పోతయ్య గారి…

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ రాజబాబు సూచనలు

తొలి శుభోదయం సింగరాయకొండ:-తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు.బుధవారం ఆయన సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం, పాకల, దేవళం, బేసిన్ పల్లెపాలెం ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.…

జరుగుమల్లి పోలీసులు పేకాట శిబిరంపై దాడి – 16 మంది అరెస్ట్‌, రూ.61,000/- స్వాధీనం

జరుగుమల్లి తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీసులు అక్రమ పేకాట శిబిరాలపై దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.61,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తూమాడు గ్రామంలో పేకాట శిబిరం…

త్వరలో ప్రారంభమయ్యే పోలీస్ ట్రైనింగ్ తరగతుల ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ

తొలి శుభోదయం ప్రకాశం :- 208 మంది పోలీసు కానిస్టేబుల్ లకు శిక్షణ తరగతుల నేపథ్యంలో, ఒంగోలు కొత్త మామడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , ఇతర పోలీసు అధికారులతో…

పాకల బీచ్ అభివృద్ధిపై మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష

సింగరాయకొండ, తొలి శుభోదయం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు పాకల బీచ్ మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. బీచ్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల కల్పన…

కాలుష్య రహిత సింగరాయకొండ కోసం ప్రజలు సహకరించాలి – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

సింగరాయకొండ, తొలి శుభోదయం: గ్రామాల్లో స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ వాతావరణం, సంపూర్ణ పారిశుధ్యం సాధించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో…

డాక్టర్ మాదాసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన మండల వైసీపీ నాయకులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా…