Category: ఆంధ్రప్రదేశ్

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు: లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీస్ బృందాలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా పోలీసులు లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ…

జేఈఈ మెయిన్స్‌లో స్మార్ట్ జెన్ కాలేజ్ విద్యార్థుల అద్భుత విజయం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ కాలేజ్ విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఘనవిజయాలను సాధించారు.పి.మేఘన,ఎన్.నాగ మృదుల, ఎస్. సాయి నేహశ్రీ, పి.నితిన్ జేఈఈ…

వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు. అమరావతి వేదికగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ గారితో ముఖ్యమంత్రి శ్రీ నారా…

కౌషిత్ మృతి పై ప్రత్యేక విచారణ చేపట్టాలి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లోఆరవ తరగతి చదువుతున్న కనిగిరికి చెందిన సయ్యద్ అలీ కుమారుడు కౌషిత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయి ప్రత్యేక విచారణ జరపాలని ప్రజా సంఘాల…

కందుకూరు TRR ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో పురుగుల నివారణపై అవగాహన

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) వేదికగా మంగళవారం నాడు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్.ఎస్.ఎస్. (NSS) విభాగం మరియు రెండవ…

విద్యార్దుల సంక్షేమంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

ఇటీవల 250 మంది అంబేద్కర్ గురుకులాల TGTలకు PGTలుగా ప్రమోషన్లు కల్పించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి డిఎస్ బీవీ స్వామికి కృతజ్ఞతలు తెలిపిన PGTలు తొలి శుభోదయం న్యూస్ విశాఖ:- విద్యార్దుల సంక్షేమంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల…

పశువులకు టీకాలను చేయించుకోవాలి..పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ జి. శ్రీధరరావు

తొలి శుభోదయం న్యూస్ వలేటివారిపాలెం:- ,రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్థిక సహకారం తో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం వలేటివారిపాలెంలో మంగళవారం జరిగిoది. ఈకార్యక్రమమును ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు గుత్తా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ…

కాలభైరవస్వామికుపూజలు వేలాదిమంది భక్తులు రాక

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండమండలంలోని బిట్రగుంటలో కొలువు తీరి ఉన్న శ్రీ కాల భైరవఆలయంలోమంగళవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోంమాలను నిర్వహించారు. తమ మొక్కుబడులను చెల్లించి గుమ్మడికాయలనువెలిగించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.…

ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని పచ్చ…