వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కేంద్రంలోని దోర్నాల బస్టాండ్ దగ్గర మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి అధ్యక్షతన దాతల సహకారంతో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ చెన్నకేశవ…