గిద్దలూరులో టీడీపీ విజయోత్సవ ర్యాలీ – ‘జై అమరావతి’ నినాదాలతో మార్మోగిన పట్టణం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ యువనాయకుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ…