Category: ఆంధ్రప్రదేశ్

పట్టా పుస్తకాలతో భూమికి భరోసా!

తొలి శుభోదయం పొన్నలూరు:- పొన్నలూరు మండలం వెల్లటూరు గ్రామ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొని, రెవెన్యూ ప్రక్రియను…

కలెక్టరేట్‌లో సరికొత్త సౌకర్యాలు: లిఫ్ట్ మరియు కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం

తొలి శుభోదయం ఒంగోలు :- ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో రూ. 27 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టును జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మరియు ఎంపీ…

బాల్య వివాహలు చట్టరీత్యా నేరం

మండల న్యాయ సేవ అధికార సంఘం చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ. తొలి శుభోదయం కందుకూరు:- లీగల్ లిటరసీ క్యాంప్ సందర్భంగా శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు కందుకూరు పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మండల…

జిల్లా పోలీస్ కార్యాలయంలో పలు విభాగాల ఏర్పాటుకు ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం ప్రకాశం:- నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని శనివారం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని, వివిధ విభాగాల నిర్వహణకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఎస్పీ గారు పరిశీలించారు. జిల్లా…

ప్రకాశం జిల్లా పోలీస్ – కొండపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సోమశేఖర్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు ఈ-కాప్స్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ పనులు, కార్యాలయ రికార్డుల నిర్వహణ,…

ప్రాణాల రక్షణే లక్ష్యం – హెల్మెట్ వినియోగంపై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాలను నివారించడం, ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అద్దంకి సీఐ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ అవగాహన…

TDPలో చేరిన 35 ముస్లిం కుటుంబాలు ఆత్మీయ ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

అభివృద్ధికి ఆకర్షితులై ఇంటూరికి మద్దతు ఉలవపాడులో బలం పుంజుకున్న తెలుగుదేశం తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామానికి చెందిన 35 ముస్లిం కుటుంబాల వారు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే…

మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు కుటుంబం

తొలి శుభోదయం కందుకూరు:- ప్రముఖ పుణ్యక్షేత్రం, వలేటివారిపాలెం మండలం మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శనివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి సౌజన్య, కుమారులు అవినాష్, సందీప్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.…

టి.బి ముక్త భారత్ అభియాన్‌కు ప్రజల సహకారం అవసరంటి.బి రహిత సింగరాయకొండ లక్ష్యంగా వైద్యాధికారుల పిలుపు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సమాజంలో మహమ్మారిలా విస్తరిస్తున్న క్షయ వ్యాధి (టి.బి)ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ధీరేంద్ర…

నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మనబ్రోలు ఎస్సీ కాలనీలో జూదంపై పోలీసుల దాడి – 5 మంది జూదరుల అరెస్ట్, రూ.15,140 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మనబ్రోలు ఎస్సీ కాలనీలో జూదం ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు ఆకస్మిక దాడి…